Thursday, April 24, 2014

Road Accidents in India ????

ప్రమాదాలను మనం ఎందుకు తీవ్రంగా  తీసుకోవడం లేదు ??? రోజు రాష్ట్రంలో , దేశం లో రోడ్ ప్రమాధాల్లో  ఎంతో మంది అమాయుకులు చని పోతున్నారు . ఎంతో మంది జీవితాలు తల్ల కిందులు  అవుతున్నాయి . ఈ దేశ అత్త్యునత న్యాయ స్థానం సుప్రీమ్ కోర్టే రెండు రోజులు క్రితం ఈ విషయం చెప్పింది . నిజమే ప్రమాదాలు జరగుతాయి ,వాటిని మనం ఆపలేం . కానీ బారత దేశం లో జరుగుతున్న ప్రమధాలో తొంబయి శాతం మానవ తప్పిదాలే , నిరలక్ష్యపు వ్యవస్థ , అడుగడునా అవినీతి , విలువలు మరిచిన సమాజపు పరివ్యసనాలే.

ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా విలువయినది మనిషి ప్రాణం . ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న డబ్బునంత తీసుకుని వచ్చి ఇచ్చినా పోయిన ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రాలేం.

అతి వేగం , సరి అయిన రోడ్లు , మద్యం సేవించి వాహనం నడపడం , రోడ్ నియమాలు పాటించకపోవడం , బద్రత ప్రమాణాలు గాలి కోదిలేయడం ...ఇలా ప్రమాదాలకు కొన్ని
ముఖ్య కారణాలు అని అందరికి తెలిసినా . మనం ఈ విషయాని  తేలిక గా తీసుకుంటాము.
రోడ్ ప్రమాదాలు తగ్గేన్చెందుకు పోరాడుతున్న వాళ్ళని పిచ్చోళ్ళు గా చూస్తాము.

కనీసం  మనలో ఏ మాత్రం చైతన్యం మిగిలి ఉన్న.... ఒక తల్లికి బిడ్డని , ఒక బిడ్డకి తండ్రి ని , ఒక బార్యకు బర్త ని , ఒక అన్నకు చెల్లిని , లేక ప్రజల నుంచి ఒక మంచి నాయకుని .జీవిత బంధాని  దూరం చేసి తీసుకుపొత్తున ...ఈ రోడ్ ప్రమాదాలు , బస్సు ప్రమాదాలు  నివారించడం , బద్రత గురించి ఆలోచిద్దాం.

మీ ఆలోచనలూ  పంచుకొండి.

శ్రీ తపన

No comments:

Post a Comment